NewsOrbit

Tag : road accidents

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Road Accident: ఏపీలో వివిధ రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

sharma somaraju
Road Accident: రహదారులపై ప్రమాదాలు నిత్యకృత్యం అయ్యాయి. వాహనదారులు నిర్లక్ష్యం, అశ్రద్ద కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏపీలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో...
న్యూస్

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం .. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు, ముగ్గురు పోలీసులు

sharma somaraju
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం పాలైయ్యారు. ఈ ఉదయం చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కర్ణాటకకు చెందిన పోలీసులు మృతి చెందగా, కర్ణాటక రాష్ట్రం...
తెలంగాణ‌ న్యూస్

ఘోర రోడ్డు ప్రమాదాలు .. కామారెడ్డి జిల్లాలో 5గురు, రాయచూర్ వద్ద 4 గురు దుర్మరణం

sharma somaraju
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. మరో పక్క కర్ణాటక రాష్ట్రం రాయచూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి...
న్యూస్

Road Accidents: నెత్తురోడుతున్న రహదారులు – వేర్వేరు ప్రమాదాల్లో 11 మంది మృతి

sharma somaraju
Road Accidents: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ వాహనదారుల నిర్లక్ష్యం, అతివేగం నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు అసువులు బాస్తున్నారు. మరి కొందరు గాయాలతో బయటపడుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో...
ట్రెండింగ్ న్యూస్

పెద్ద ప్రమాదం జరిగినా ప్రయాణికులను ఫుల్ సేఫ్ గా ఉంచిన కారు..! ప్రత్యేకతలు చూసారా..!?

bharani jella
  ప్రపంచంలో అత్యధిక మంది రోడ్డు ప్రమాదాల వలనే మరణిస్తున్నారు.. డ్రైవింగ్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు, స్వచ్చంద సేవ సంస్థలు నిత్యం హెచ్చరికలు చేస్తున్నా తీరు మారడం లేదు.. ఇటీవల...
టాప్ స్టోరీస్

లాక్ డౌన్ ఎఫెక్ట్:తగ్గిన నేరాలు, ప్రమాదాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా మహమ్మారి భయంతో ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచి పోవడంతో నిర్మానుష్యంగా కనబడు తున్నాయి. దేశవ్యాపితంగా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో...
న్యూస్

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:6గురు మృతి

sharma somaraju
అమరావతి : గుంటూరు జిల్లాలో  సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. నరసరావు పేట నుండి ఫిరంగిపురం వెళ్తున్న పాసింజర్ ఆటోను మినీ లారీ ఢీకొట్టింది. ఫిరంగిపురం మండలం రేపూడి...
న్యూస్

కారు పల్టీ:6గురు మృతి

sharma somaraju
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకోంది. మందస మండలం కొత్తపల్లి వద్ద ఉన్న వంతెన పై నుంచి ఓ కారు కిందకు బోల్తా కొట్టింది. విశాఖపట్నం నుంచి బరంపూర్ వైపు వెళుతున్న కారు...