మురళీ మోహన్పై కేసు నమోదు
హైదరాబాద్: అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ రెండు కోట్ల రూపాయల వ్యవహారంలో సినీ నటుడు, రాజమహేంద్రవరం టిడిపి ఎంపి మాగంటి మురళీ మోహన్పై కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా...