ఇద్దరు విద్యార్ధినుల అదృశ్యం .. 20 బృందాలుగా పోలీసుల గాలింపు
కృష్ణాజిల్లా కంకిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ లో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్ధినులు అదృశ్యం కలకలాన్ని రేపింది. సోమవారం పాఠశాలకు వెళ్లిన ఇద్దరు విద్యార్ధినులు మధ్యాహ్నం నుండి కనిపించకుండా పోయారు. సాయంత్రానికి విద్యార్ధినులు...