ఆంధ్రప్రదేశ్ న్యూస్చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.Comrade CHEDecember 26, 2020 by Comrade CHEDecember 26, 2020 లారీ వేగంగా వచ్చి ఢీకొన్న దుర్ఘటనలో వ్యానులో ప్రయాణిస్తున్న ఓ బాలిక సహా ఇద్దరు మహిళలు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు జిల్లా, పూతలపట్టు- నాయుడుపేట జాతీయరహదారిపై పాకాల మండలం, గాదంకి సమీపంలో...