ఏపి సీఎం సహాయ నిధికి తమిళనాడు గ్రానైట్స్ కంపెనీ భారీ విరాళం అందజేత.. ఎందుకంటే..?
ఏపి ముఖ్యమంత్రి సహాయ నిధికి చెన్నై (తమిళనాడు)కు చెందిన ఇంపీరియల్ గ్రానైట్స్ ప్రైవేటు లిమిటెడ్ ( జెమ్ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్) భారీ విరాళాన్ని అందించింది. కంపెనీ ప్రతినిధులు మంగళవారం సీఎం వైఎస్...