పీఈటీపై సహచర ఉపాధ్యాయులు దాడి..ముగ్గురు సస్పెన్షన్
విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణ తప్పారు. సమాజంలో ఎంతో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న వీరు వారి హోదాను మరచిపోయి సహచర ఉపాధ్యాయుడిపై దాడికి తెగబడ్డారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి...