NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్‌కు పెరిగిపోతున్న బీపీ .. టీఆర్ఎస్ నేత‌లు ఏం చేస్తున్నారో తెలుసా?

రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో అందెవేసిన చేయి అనే పేరున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సైతం ఒకింత ఆలోచ‌న‌లో ప‌డుతున్న ప‌రిస్థితి. ముందున్న స‌వాల్‌ను ఎదుర్కునేందుకు ఎలా ముందుకు వెళ్లాలో తెలియ‌ని సందిగ్దంలో ప‌డిపోయార‌ని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే టీఆర్ఎస్‌ నేత‌ల వ‌ల్లే. ఇదంతా నాగార్జునసాగ‌ర్ ఉప ఎన్నిక గురించి.


నాగార్జున సాగ‌ర్ లో అస‌లైన స‌వాల్

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో మరో ఉప ఎన్నికను ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. బై పోల్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే సాగర్‌లో అభివృద్ధిపై టీఆర్‌ఎస్ ఫోకస్ చేసింది. అయితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న గులాబీ పార్టీకి ఈ ఎన్నిక కత్తి మీద సాములా కనబడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అర్ధాంతరంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించే సంప్రదాయం వస్తోంది. కానీ దుబ్బాకలో ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని పునరాలోచనలో పడేసింది .

 

దుబ్బాక నుంచి గ్రేట‌ర్ హైద‌రాబాద్ వ‌ర‌కూ ….

టీఆర్ఎస్ పార్టీ నాగార్జున సాగ‌ర్ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇందుకోసం అభ్య‌ర్థి విష‌యంలో ప‌క్కాగా వ్య‌వ‌హ‌రిస్తోంది. జీహెచ్ఎంసి ఎన్నికల్లో కార్పొరేటర్లను మార్చిన చోట విజయం సాధించిన టిఆర్ఎస్.. సిట్టింగులు ఉన్న చోట ఘోరంగా ఓడింది. వీటన్నింటి నేపథ్యంలో నర్సింహయ్య కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే విషయంలో తర్జన భర్జన పడుతోంది. నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే ఎవరికి అవకాశం ఉంటుందనే చర్చ జోరందుకుంది.

ఆ మంత్రి నుంచి ఒత్తిడి
మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని పోటీకి దించితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా టీఆర్‌ఎస్‌ చీఫ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి . సాగర్ నియోజకవర్గ నేత కోటిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కోటిరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి మద్దతు ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇక మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరును తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. మంత్రి కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఎన్‌ఆర్‌ఐ గడ్డంపల్లి రవీందర్ రెడ్డికి టిక్కెట్ దక్కుతుందని టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లోనే రవీందర్ రెడ్డికి టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరిగినా సీనియర్ నాయకుడైన నోముల నర్సింహయ్యకు ఇచ్చారు. ఇక మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు మన్నెం రంజిత్ యాదవ్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సీటు నిలుపుకోవ‌డం ఎంత ముఖ్య‌మో అందుకు త‌గిన‌ట్లుగా అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డం కూడా అంటే ముఖ్య‌మని టీఆర్ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి.

Related posts

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ .. రూ.1500 కోట్ల బకాయిలకు రూ.203 కోట్లు విడుదల .. చర్చలు విఫలం

sharma somaraju

MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం విధ్వంసం కేసు .. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి ? ..  డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏమన్నారంటే ..?

sharma somaraju

Chandrababu: ఆ టీడీపీ ఏజెంట్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ .. పరామర్శ..

sharma somaraju

OBC certificates cancelled: ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన కోల్‌కత్తా హైకోర్టు

sharma somaraju

ఈవీఎంల‌ను బ‌ద్ద‌లు కొడితే.. ఏం జ‌రుగుతుంది..? ఈసీ నిబంధ‌న‌లు ఏంటి?

Supreme Court: సుప్రీం కోర్టులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కు చుక్కెదురు

sharma somaraju

ఆ రెండు ప‌థ‌కాలే.. మ‌హిళ‌ల‌ను క్యూ క‌ట్టించాయా.. టీడీపీ ఏం తేల్చిందంటే…?

వైసీపీ పిన్నెల్లి అరాచ‌కానికి రీజనేంటి.. ఓట‌మా… ఆ కార‌ణం కూడా ఉందా..?

Poll Violence: పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం: సీఈవో ఎంకే మీనా

sharma somaraju

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Poll Violence: పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే ‘పిన్నెల్లి’ విధ్వంస కాండపై ఈసీ సీరియస్ .. అరెస్టుకు రంగం సిద్దం..!

sharma somaraju

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Revanth Reddy In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju