NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: ఎమ్మిగనూరులో విషాదం .. చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లి ముగ్గురు దుర్మరణం

Three died in Yemmiganur in Kurnool dist
Share

Breaking: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ముగ్గురు దుర్మరణం పాలైయ్యారు. ఎమ్మిగనూరు మండలం సిరాలదొడ్డి చెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లిన ముగ్గురు మృతి చెందారు.

Three died in Yemmiganur in Kurnool dist
Three died in Yemmiganur in Kurnool dist

 

మృతులు మరియమ్మ, లోకేష్, సలోమిగా గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Share

Related posts

వాళ్ల కంట ఒకసారి కనబడండి చిన్న బాబు గారు గొడవ గొడవ చేస్తున్నారు..??

sekhar

Pakistan Fisherman: పాకిస్థాన్ మత్స్యకారుడు రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు..! అది ఎలానో చూడండి..!!

somaraju sharma

Pushpa: నేషనల్ మూవీ అవార్డ్స్ సైమాలో సత్తా చాటిన “పుష్ప”..??

sekhar