Gas Trouble: మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.. నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదు.. సరైన సమయానికి భోజనం చేయగా కడుపులో మంట, గ్యాస్, అసిడిటీ, పుల్లటి త్రేన్పులు రావడం, వికారం వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు చిన్న వయస్సులోనే ఎదురవుతున్నాయి.. ఈ సమస్య వచ్చినప్పుడు ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు.. రోజు భోజనం చేశాక అరగ్లాసు ఈ కషాయం తాగితే.. అరనిమిషంలో పొట్టలోని గ్యాస్ మొత్తం పోవడమే కాకుండా మరలా ఈ సమస్య రాకుండా చేస్తుంది..!
ఎసిడిటికి సమస్యకు అద్భుతంగా పనిచేస్తుంది. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తర్వాత కొద్దిగా వాములో చిటికెడు ఉప్పు కలిపి తినాలి. ఆ రసాన్ని పిండేయాలి ఆ తర్వాత ఒక గ్లాసు నీటిని తాగితే జీర్ణక్రియా వ్యవస్థను సరిచేస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలను తొలగిస్తుంది. నేరుగా వామును తినటానికి ఇబ్బందిపడేవారు.. ఒక గ్లాస్ క్లాస్ నీటిలో ఒక చెంచా వామును వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత ఈ నీటిని వడపోసుకొని మధ్యాహ్నం భోజనం తర్వాత రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత అర గ్లాసు చొప్పున తాగాలి. ఇలా వారం రోజులపాటు తీసుకుంటే కడుపులో మంట, పుల్లని త్రేన్పులు, గ్యాస్ అసిడిటీ అజీర్తి వంటి రావడం సమస్యలు తగ్గుతాయి. మళ్లీ మళ్లీ రావు.
గ్యాస్ ఈ సమస్యతో బాధపడుతున్న వారు 100 గ్రాముల వామును వేయించి దంచి పొడి చేసి పెట్టుకోవాలి. ఇందులో కాస్త నెయ్యి కూడా కలపాలి. లేదంటే ప్రతి రోజు అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో ఈ పొడిని వేసుకుని అందులో కాస్త నెయ్యి వేసుకుని తింటే అసిడిటీ శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. మీకు గ్యాస్, అసిడిటీ గా అనిపించినప్పుడు వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగితే ఉపశమనం లభిస్తుంది.