ఊహలు గుసగుసలాగే మూవీలో కథానాయికగా తెలుగు ఇండస్ట్రీకి ఎంటీ ఇచ్చింది రాశీఖన్నా.. అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాశీఖన్నా నటించి కుర్రకారు మనసును దోచుకుంది. మోడల్ గా సినీ పరిశ్రమకు దగ్గరై అనేక మంది అభిమానులను సంపాధించున్నారు ఈ బ్యూటీ. మనం సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది ఈ బ్యూటీ.
కాగా ఊహలు గుసగుసలాడే మూవీ తర్వాత జోరు, బెంగాల్ టైగర్, శివం, సుప్రీం, హైపర్, జై లవకుశ, రాజాది గ్రేట్ , టచ్ చేసి చూడూ, తొలిప్రేమ వంటి తెలుగు మూవీల్లో నటించి ఎంతో మంది ఫ్యాన్స్ ను పొందారు ఈ అందాల రాశి. కాగా హిందీలో మద్రాస్ కేఫ్ మూవీలో అన అద్బుత నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరైందనే చెప్పుకోవచ్చు. కాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోత చేస్తూ ఉన్న ఫోటోలను పెడుతూ కుర్రకారు మతి పోగుడుతోంది ఈ బ్యూటీ..
తాజాగా లంగా వోణీలో ఈ భామ పెట్టిన ఫోటోలను చూసి మతి పోగుట్టుకుంటున్నారు కుర్రకారులు. హాట్ హాట్ ఎక్స్ పోజింగ్ తో ఫోటోషూట్ చేసిన ఈ బ్యూటీ నెటిజన్ల గుండెల్లో గుబులు పుట్టించేసింది. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో అరణ్మనై 3 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా లో నటించిన కొన్ని ఫోటోలను ఈ బ్యూటీ తన అభిమానులతో షేర్ చేసింది. ఇంకేముంది దానికి నెటిజన్లు, అభిమానులు ఫుల్ కుషీగా ఫీలవుతున్నారు.
మేకప్ రూం లో బ్రష్ పట్టుకుని, స్క్రిప్ట్ చదువుతున్నట్టు ఉండే ఫోటోలను ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాకుండా ట్రెడీషనల్ గా ఉండే పంజాబీ డ్రెస్ లో గాగూల్స్ పెట్టుకుని ఒక పిల్లాడిని ఆడిస్తున్నట్టున్న ఒక ఫోటోను కూడా సోషల్ మీడియాతో షేర్ చేసుకున్నారు. ఇంకేముంది ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాగే తన మేనల్లుడిని ఆడిస్తున్న ఫోటోలు కూడా ఇన్ స్టా గ్రామ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!