Ram Charan- Surekha : టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలోకి ఎంటరై ప్రతిక్షణం సోషల్ మీడియాలో యాక్టివ్ గా గడుపుతున్నారు.తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు ఈ మెగా వారసుడు.ఈ క్రమంలోనే తాజాగా తన తల్లి తో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. అయితే నేడు ( ఫిబ్రవరి 18) తన తల్లి సురేఖ జన్మదినం కావడంతో రామ్ చరణ్ తన తల్లితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉద్వేగపూరితమైన కామెంట్ చేశారు.
రామ్ చరణ్ తన తల్లితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ..”నీ అమితమైన ప్రేమకు థాంక్యూ… హ్యాపీ బర్తడే అమ్మ”అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటు సినీ ప్రముఖులు, ఇటు మెగా అభిమానులు పెద్దఎత్తున స్పందించి సురేఖ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.తన తల్లి పై ఎంతో అభిమానం ఉన్న రామ్ చరణ్ సోషల్ మీడియాలోకి ఎంటరైన మొదట్లో తన తల్లితో కలిసి దిగిన చిన్నప్పటి ఫోటోను ప్రస్తుత ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ కొన్ని ఎప్పటికీ మారవు అంటూ.. ఆ ఫోటోను తన తల్లికి అంకితం చేశారు.
Ram Charan- Surekha ఈ సినిమా ద్వారా నెరవేరనున్న సురేఖ కల:
మెగాస్టార్ భార్య సురేఖ గారికి వెండితెరపై ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తే చూడాలని కల ఉండేదట. అయితే ప్రస్తుతం ఆ కల ఆచార్య సినిమా ద్వారా నెరవేరుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. చివరిదశ షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలోకి ఎంటరై ప్రతిక్షణం సోషల్ మీడియాలో యాక్టివ్ గా గడుపుతున్నారు.
తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు ఈ మెగా వారసుడు.ఈ క్రమంలోనే తాజాగా తన తల్లి తో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. అయితే నేడు ( ఫిబ్రవరి 18) తన తల్లి సురేఖ జన్మదినం కావడంతో రామ్ చరణ్ తన తల్లితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉద్వేగపూరితమైన కామెంట్ చేశారు.రామ్ చరణ్ తన తల్లితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ..”నీ అమితమైన ప్రేమకు థాంక్యూ… హ్యాపీ బర్తడే అమ్మ”అంటూ కామెంట్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటు సినీ ప్రముఖులు, ఇటు మెగా అభిమానులు పెద్దఎత్తున స్పందించి సురేఖ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తన తల్లి పై ఎంతో అభిమానం ఉన్న రామ్ చరణ్ సోషల్ మీడియాలోకి ఎంటరైన మొదట్లో తన తల్లితో కలిసి దిగిన చిన్నప్పటి ఫోటోను ప్రస్తుత ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ కొన్ని ఎప్పటికీ మారవు అంటూ.. ఆ ఫోటోను తన తల్లికి అంకితం చేశారు.
ఈ సినిమా ద్వారా నెరవేరనున్న సురేఖ కల:
మెగాస్టార్ భార్య సురేఖ గారికి వెండితెరపై ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తే చూడాలని కల ఉండేదట. అయితే ప్రస్తుతం ఆ కల ఆచార్య సినిమా ద్వారా నెరవేరుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాలో రామ్ చరణ్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. చివరిదశ షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.