టార్గెట్ మోదీ… కేసీఆర్ బుక్ అవుతున్నారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్దికాలంగా కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. జీఎస్టీ చట్టం ప్రకారం రాష్ట్రాలకు దక్కాల్సిన డబ్బుల విడుదల, అనంతరం నీటి వాటాల విషయంలో మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై...