నక్సల్ దాడిలో 15మంది పోలీసులు మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భద్రతా సిబ్బంది వాహనాన్ని నక్సల్స్ పేల్చవేయడంతో 15మంది పోలీసు సిబ్బంది మృతి చెందారు. 24గంటల వ్యవధిలోనే నక్సలైట్లు భద్రతా సిబ్బందిపై రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు. నిన్న రాత్రి దాదాపూర్లో...