వైసీపీకి 5 గురు ఎంపీలు గుడ్ బై… లిస్టులో మరో 4 గురు ఎంపీలు…?
ఏపీ అధికార వైసీపీలో ఇప్పటి వరకు ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు పార్టీకి దూరమయ్యారు. వీరిలో లోక్సభ సభ్యులు నలుగురు ఉండగా.. తాజాగా ఒక రాజ్యసభ సభ్యుడు కూడా పార్టీకి దూరమయ్యారు. ఈ ఐదుగురు మాత్రమే...