`క్షణం`, `అమీతుమీ`, `గూఢచారి` రీసెంట్గా `ఎవరు` సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న హీరో అడివిశేష్. ఇప్పుడు ఈయన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. భారత ప్రభుత్వం నుండి అశోక్ చక్ర అవార్డును గెలుచుకున్న...
గూఢచారి సినిమాతో హీరోగా అందరి దృష్టిని ఆకర్షించాడు అడివిశేష్. తదుపరి అవకాశాలు వెనువెంటనే అడివిశేష్ను చుట్టు ముట్టాయి. అయితే అడివిశేష్.. ఏ మాత్రం తొందరపడలేదు. అచితూచి అడుగులేస్తున్నాడు. నిజానికి గూఢచారి తర్వాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ నిర్మాణంలో...
టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్ క్రమంగా సినిమాల్లో హీరోగానే కాదు.. సినిమాకు సంబంధించిన వ్యాపారాల్లో కూడా యాక్టివ్ అవుతున్నాడు. ఇతనికి భార్య నమ్రతా శిరోద్కర్ నుండి కావాల్సినంత సపోర్ట్ దొరుకుతుంది. రీసెంట్ టైంలో మహేష్ నిర్మాతగా...