‘వాళ్లాయన కంటే నన్నే ఎక్కువ తలచుకుంటోంది’
ప్రియాంకాగాంధీపై స్మృతి ఇరానీ సెటైర్ అమేథీ: ఒకవైపు ఉత్తరప్రదేశ్ లోని అమేథిలో పోలింగ్ జరుగుతోంది. అక్కడ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వరుసగా రెండోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తలపడుతున్నారు. ఆమె విలేకరులతో...