ఏపీలో ఎన్నికల ప్రక్రియ షురూ.. 175 నియోజకవర్గాలకు ఆర్ఓల నియామకం
సార్వత్రిక ఎన్నికలు మరో పది నెలల్లో రానుండటంతో రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు ఇప్పటి నుండే కదనరంగంలోకి దిగుతున్నాయి. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు జనాల్లో తిరుగుతూ మద్దతు...