Ayodhya Rama Mandir: అంతా రామ మయం.. అయోధ్య కు క్రైస్తవులు రూ.కోటి విరాళం !
Ayodhya Rama Mandir: మోడి గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్న అయోధ్య లోని రామ మందిరానికి అన్నీ రాష్ట్రాలు, అన్నీ మతాల వారు తాము చేయగలిగిన అంత సహాయం చేస్తున్నారు. భారతదేశ ప్రజలు అందరూ...