ఏపి రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమానికి సతీసమేతంగా సీఎం జగన్.. నేతలతో చంద్రబాబు
భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ తేనేటి విందు కార్యక్రమానికి ఏపి సీఎం...