కరోనా పరీక్షలు:వ్యాప్తి అరికట్టేందుకు ముందుగా ఎవరికి చేయాలంటే..?
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు పెరుగుతున్నాయి. గడచిన 24గంటల్లో అత్యధికంగా 61,537 కరోనా కేసులు నమోదు కాగా 933 మంది మృత్యువాత పడ్డారు. నేటి...