కీలక ప్రతిపాదనకు జగన్ సర్కార్ ఆమోదం..అమరావతి రాజధాని ప్రాంతంలో వారికి ఇళ్ల పట్టాలు
రాజధాని అమరావతి ప్రాంతంలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఇళ్లు లేని వారికి ఇంటి పట్టాలు లభించనున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ అధ్యక్షతన 33వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం లో ఆమోదం తెలిపారు. న్యాయపరమైన...