ఆధారాలుంటే ఇవ్వండి..!! ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఇలా..!!
ఏపీలో రాజకీయంగా వివాదాస్పదంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన హైకోర్టులో విచారణ జరిగింది. ఒక మీడియా సంస్థ ప్రచురించిన కధనాల పైన న్యాయవాది శ్రావణ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన...