ఏపిలో మరొక సిబిఐ కేసు? డాక్టర్ అనితా రాణి కీలక పోరాటం?
విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసు ఒక కొలిక్కి రాక ముందే చిత్తూరు జిల్లాకు చెందిన వైద్యురాలు అధికార పార్టీ నేతలపై పోరాటం ప్రారంభించింది. డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో హైకోర్టు...