జైపాల్ పాడె మోసిన కన్నడ నేతలు
హైదరాబాదు: కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న కర్నాటక మాజీ స్పీకర్ రమేష్కుమార్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి జైపాల్రెడ్డి...