వడదెబ్బకు రైలులోనే ప్రాణాలు పోయాయి!
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తర భారతంలోని తీవ్ర వడగాడ్పులు రైలు ప్రయాణీకులను బలి తీసుకున్నాయి. కేరళ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మధ్యప్రదేశ్లోని ఝాన్సీ వద్ద వడదెబ్బకు మరణించారని ఇండో ఆసియన్ న్యూస్ సర్వీస్...