ఒఎన్జిసి ప్లాంట్లో మంటలు, ఏడుగురు మృతి!
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ముంబై ఒఎన్జిసికి చెందిన ఆయిల్ – గ్యాస్ ప్రాసెసింగ్ యూనిట్లో మంగళవారం ఉదయం భారీ ఆగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముంబై...