యాదాద్రి క్షేత్రంలో నలుగురు ముఖ్యమంత్రులు
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్శింహస్వామి వారి ఆలయాన్ని ముగ్గురు ముఖ్యమంత్రులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రులకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీనర్శింహస్వామి వారిని ముఖ్యమంత్రులు కేసిఆర్ (తెలంగాణ), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్...