హసినాబీ కేసులో ట్వీస్ట్.. ఎంపీడీవోతో సహజీవనం?
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబీ కేసులో మరిన్ని కొత్తకోణాలు కూడా బయటపడుతున్నాయి. కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్యతో ఆమె సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. రూ.4 లక్షల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డ...