కరోనా ఎఫెక్ట్.. నిమ్మపండ్లు, గుడ్లను తెగ తింటున్నారు..!
దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తుండడంతో జనాలు మరింత ఆందోళనలకు గురవుతున్నారు. వారిలో కరోనా భయం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రజలు కరోనా రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వచ్చిన...