CM YS Jagan: అమెరికాలో తెలుగు విద్యార్ధిని జాహ్నవి మృతి ఘటనపై సీరియస్ గా స్పందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ .. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కు లేఖ
CM YS Jagan: అమెరికాలో ఏపీకి చెందిన విద్యార్ధిని జాహ్నవి కందుల మృతి పై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కు ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ...