రామమందిర భూమి పూజకు తొలి ఆహ్వానం అందుకున్న ముస్లిం వ్యక్తి.. ఎవరతను..? అతని కథేంటి..?
ఆగస్టు 5న అయోధ్యలో జరగనున్న రామ మందిర నిర్మాణ భూమిపూజకు గాను ఇక్బాల్ అన్సారి అనే వ్యక్తికి తొలి ఆహ్వానం అందజేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆహ్వానాన్ని అందుకున్న ఇక్బాల్ తాను భూమి...