జమ్మూ, మార్చి 8 : జమ్మూ కశ్మీర్లో బస్సుపై గ్రనేడ్ దాడికి పాల్పడింది 9వ తరగతి విద్యార్థి అని నిఘావర్గాలు వెల్లడించాయి. నిందితుడు గ్రనేడ్ను లంచ్ బాక్స్లో తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. గురువారం జరిగిన ఈ...
జమ్ము: జమ్ము బస్టాండ్ సమీపంలో ఒక బస్సులో గురువారం మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మొత్తం 28మంది గాయపడినట్లు సమాచారం....