నిన్న చెన్నైలో …నేడు జంగారెడ్డిగూడెంలో సేమ్ సీన్ రిపీట్ !అదేమిటంటే?
మొన్న చెన్నైలో మరణించిన తల్లి మృతదేహాన్ని ఎదురుగా పెట్టుకుని ఆమె పిల్లలు ఇరవై అయిదు రోజుల పాటు పూజలు చేయడం తెలిసిందే.అలా చేస్తే ఆ తల్లి బతికివస్తుందని ఆ పిల్లల ఆశ.. నమ్మకం! చివరకు...