మెగా క్యాంప్ హీరో సాయితేజ్ ఈ ఏడాది `చిత్రలహరి`తో సక్సెస్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు మారుతి దర్శకత్వంలో `ప్రతిరోజూ పండగే` సినిమా చేస్తున్నాడు. రాశీఖన్నా ఇందులో హీరోయిన్గా...
ఇటీవలే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా…. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా, ఎన్నో ఇండస్ట్రీ...
ఆ మధ్య నాగార్జున ఓ సినిమా చేశారు.. `భాయ్`అని. పగలంతా భాయ్.. సాయంత్రానికి ప్లే బోయ్ అనేది సినిమా కాన్సెప్ట్. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదనుకోండి.. అయినా చెప్పొచ్చేదేమిటంటే మన హీరోలకు ప్లే బోయ్...