పడవ బోల్తా .. తల్లితో సహా ఇద్దరు చిన్నారులు గల్లంతు
ఏపీలో బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ ముఖద్వారం వద్ద పడవ బోల్తా పడి ముగ్గురు గల్లంతయ్యారు. నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం వెళ్తుండగా.. కెరటాల ఉద్ధృతికి ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. ...