ఏపీలోని ఆ గ్రామంలో దీపావళి నిషేధం.. ఎందుకు తెలుసా?
నరకాసురుడనే రాక్షసుడిని సంహారంతో..అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని...