పార్లమెంట్ ఆవరణలో సస్పెండైన ఎంపీలు ఇలా..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుండి ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలనీ, ప్రభుత్వం...