భారతీయ జంట అరెస్టు.. కేసు నమోదు సిక్కులు, కశ్మీరీలపై దంపతుల గూఢచర్యం బెర్లిన్: జర్మనీలో ఉంటున్న సిక్కులు, కశ్మీరీల కదలికలపై నిఘా ఉంచారన్న ఆరోపణతో భారతీయ జంటను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారిపై...
ఎవరిపైనయినా నిఘా పెట్టేందుకు పది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధికారం అప్పగిస్తూ మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇటీవల కేంద్రం ఇచ్చిన ఈ ఉత్తర్వుల ప్రకారం ఐటి చట్టం కింద...