నవజీవన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో పొగలు .. భయాందోళనకు గురైన ప్రయాణీకులు
నవజీవన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుండి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు నుండి ఒక్క సారిగా పొగలు వ్యాపించాయి. దీంతో లోకే పైలట్ అప్రమత్తమైయ్యారు....