Tirumala: ఎస్వీ మ్యూజియానికి పురాతన వస్తువులు అందజేత
Tirumala: అమెరికాలో ఉంటున్న శ్రీమతి వింజమూరి సంధ్య తిరుమలలోని ఎస్వీ మ్యూజియానికి లక్షల రూపాయలు విలువ చేసే పురాతన వస్తువులను విరాళంగా అందజేశారు. వీటిని గురువారం తిరుమలలో ఈవో ఎవి ధర్మారెడ్డి చేతుల మీదుగా...