Tirumala: భక్తులకు దివ్యానుభూతి కల్పించేలా తిరుమల ఎస్వీ మ్యూజియం అభివృద్ధి – టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
Tirumala: తిరుమల ఎస్వీ మ్యూజియంలోకి అడుగుపెట్టే భక్తులకు సాక్షాత్తు తాము శ్రీవారి ఆలయంలో ఉన్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా మ్యూజియం పనులు పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి కోరారు. టీటీడీ పరిపాలన...