చెన్నై దాహార్తి తీరుస్తాం!
అమరావతి: వెంటనే చెన్నైకి మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిసామి ఆదేశాల మేరకు తమిళనాడు మంత్రుల బృందం ఒకటి శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ని కలిశారు....