ఢిల్లీ: తెలంగాణ లోక్ సభ స్థానాలకు పోటీ చేయబోయే అభ్యర్థుల రెండో జాబితాను బిజెపి జాతీయ నాయకత్వం శనివారం విడుదల చేసింది. రెండు రోజుల క్రితం పది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన బిజెపి.....
ఢిల్లీ: బిజెపి ఎంపి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 184 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కేంద్రమంత్రి జేపి నడ్డా విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోది ఈసారి కూడా వారణాసి నుంచే పోటీ చేయనున్నారు....