స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా ..అయిదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కే సూర్యనారాయణ, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా చిత్తూరు...