అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ను ఎంపిక చేయడాన్ని బిజెపిలో అతివాదిగా ముద్రపడిన ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పుబట్టారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ సీటులో ఉండగా తాను ఎమ్మెల్యేగా...
మధ్యప్రదేశ్ సచివాలయంలో ప్రతి నెలా మొదటి తారీకున వందేమాతర గీతాలాపన సంప్రదాయానికి ఫుల్ స్టాప్ పెట్టి వివాదానికి తెరతీసిన కాం ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈ రోజు తాము కొత్త విధానాన్ని అవలంబించనున్నామని చెప్పారు....