వ్యాక్సీన్ వచ్చేస్తోంది అని ఫుల్ ఖుషీగా ఉన్నారా ? అయితే సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పింది వినండి !!
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ మూడో దశ ట్రైల్స్ లో ఉందని, త్వరలో అందుబాటులోకి రావడం గ్యారంటీ అని వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది దేశవ్యాప్తంగా ప్రజలు వ్యాక్సిన్ వచ్చేస్తుంది...