ప్రస్తుతం ఈ కరోనా పోరు పడలేకున్నాం అనుకుంటే…. దానిని మించి అన్నట్లు కొత్తగా యుకే కరోనా స్ట్రైన్ వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. కంటికి కనిపించని సూక్ష్మమైన కరోనా తన రూపాన్ని, తీరుని...
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు, కరోనా వ్యాక్సిన్ పైనే. ఈ మహమ్మారి ఉగ్రరూపం ఎప్పుడు తగ్గుతుందో అని ఓ వైపు చర్చించుకుంటూనే మరోవైపు ఈ వ్యాధికి పరిష్కారం కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఆశగా ఉన్నారు....
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ మూడో దశ ట్రైల్స్ లో ఉందని, త్వరలో అందుబాటులోకి రావడం గ్యారంటీ అని వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది దేశవ్యాప్తంగా ప్రజలు వ్యాక్సిన్ వచ్చేస్తుంది...
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. ఇక బయటకు వెళ్లాలన్నా.. ఏదైనా వస్తువులు ముట్టుకోవాలి అన్నా…. బయట ఫుడ్ తినాలన్నా ప్రజలు వణికిపోతున్నారు. ఇక హైదరాబాద్ వంటి మహానగరాల్లో అయితే పరిస్థితి...
ప్రపంచంలోని అనే దేశాలను వణికించిన కరోనా వైరస్ భారత దేశంలోనూ తన పంజా విసురుతోంది. దేశంలో నేటి వరకు రెండు లక్షల 36వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,642 మంది మృతి...