ప్రలోభాల పర్వం
బెంగళూరు, ఫిబ్రవరి 8: రాష్ట్రంలో జెడిఎస్ – కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను లాక్కుని ప్రభుత్వాన్ని అస్తిరపర్చాలని బిజెపి...