వైసీపీ కొంప ముంచుతున్నపేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం..!!
ఏపీ సీఎం వైఎస్ జగన్ పేదలందరికీ ఇళ్ల పట్టాలు కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రభుత్వ భూమి పెద్దగా అందుబాటులో లేకపోవడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూసేకరణ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా...