Diabetes: సాధారణంగా ప్రస్తుత కాలంలో చిన్న వారి దగ్గర నుంచి పెద్దవారి దాకా డయాబెటిస్ సమస్య వేధిస్తుంది. మన దేశంలో షుగర్ రాణి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. వచ్చాక అదుపు చేసుకోవడం కన్నా రాకముందే జాగ్రత్త పడడం చాలా ఉత్తమం. ప్రాసెస్ చేసిన ఆహారం తినకూడదు. హౌల్ గ్రెయిన్, హౌల్ ఫుడ్స్ తీసుకోవాలి.
అదేవిధంగా పిండి పదార్థాలను తగ్గించడం మంచిది. ఆహారం తీసుకునే విషయంలో పోర్షన్ కంట్రోల్ పాటించాలి. ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండడం అవసరం. అదేవిధంగా నీళ్లు తక్కువగా తాగాలి. శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. ఇక రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం ముఖ్యం.
అదే పనిగా ఎక్కువ సమయం పాటు కూర్చుని ఉండడం అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆహారం మీద పూర్తి దృష్టి నిలిపి ఉండడం ద్వారా అనేక అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అందువల్ల డయాబెటిస్ వచ్చాక కంగారు పడే కంటే రాకముందే జాగ్రత్త పడడం మంచిది. ఇక ఇది ఒక పెద్ద వారికి మాత్రమే సూచించవు చిన్నవారికి కూడా దామోదపడతాయి.
ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి సైతం తన తల్లి లేదా తండ్రి వారసత్వంగా ఈ డయాబెటిస్ చేరుతున్నాయి. దీని ద్వారా వారితోపాటు వారి పిల్లలు కూడా అనుభవించాల్సి వస్తుంది. కనుక వారికి చిన్న వయసు నుంచే పోషకాహారం పెడుతూ ఉంటే ఈ డయాబెటిస్ నుంచి రక్షించవచ్చు. అందువల్ల పిల్లలకి పోషకమైన ఆహారం అందించండి.